గాంధీ ఆస్పత్రిలో సమ్మె విరమణ
హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి అవుట్‌ సోర్సింగ్‌ నర్సింగ్‌ సిబ్బంది సమ్మె విరమించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో విధులకు హాజరైనట్టు అవుట్‌ సోర్సింగ్‌ స్టాఫ్‌నర్సుల యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. దశలవారీగా హామీలను నెరువేరుస్తామని మంత్రి హామీయిచ్చారని వెల్లడించారు. పదమూ…
మా బ్యాట్స్‌మన్‌ తర్వాతే సెహ్వాగ్‌..
కరాచీ:  టీమిండియా మాజీ ఓపెనర్‌  వీరేంద్ర సెహ్వాగ్‌  గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతని దూకుడుతో ఓపెనింగ్‌ స్థానానికే వన్నె తెచ్చిన ఆటగాడు. సాంప్రదాయ టెస్టు క్రికెట్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు సెహ్వాగ్‌. టెస్టు క్రికెట్‌లో కూడా పరిమిత ఓవర్ల క్రికెట్‌ మజాను అందించిన క్రికెటర్‌ సెహ్వాగ్‌. టెస్ట…
త్వరలోనే ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల షెడ్యూల్‌
తెలంగాణ‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌లో త్వరలోనే వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్ర‌క‌టించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ నే…
సంచలన గాయనికి చెప్పుకోలేని చేదు అనుభవం!
లండన్‌:  పాప్‌ స్టార్‌ డఫ్ఫీ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సామ్రాజ్యానికి పరిచయం  అక్కర్లేని పేరు. తన అద్భుత గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్రిటీష్‌ గాయని కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు డఫ్ఫీ ఎక్కడ? ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? అని గొంతెత్తి అరిచినా లాభం లే…
ఢిల్లీ అల్లర్లు: కేంద్రానికి కేజ్రీవాల్‌ విజ్ఞప్తి
న్యూఢిల్లీ:  ఈశాన్య ఢిల్లీ ప్రాంతాల్లో చెలరేగిన హింసతో భయం గుప్పిట్లో బతుకున్న దేశ రాజధాని ప్రజల్లో ధైర్యం నింపాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అన్నారు. అల్లర్లను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసుల బలం సరిపోవడం లేదని, వెంటనే ఆర్మీని రంగంలోకి దింపాలని ఆయన హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆ…
ఎవరు లేరని స్నేహితుడి ఇంట్లోనే..
అల్లాదుర్గం(మెదక్‌):  ఇంట్లో ఎవరూ లేని సమాచారంతో స్నేహితుడే చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా ఐదు రోజుల్లో దొంగను పట్టుకుని అరెస్టు చేసి, దొంగను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అల్లాదుర్గం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆదివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు చెప్పార…